Andhra PradeshLatestNewsTechnology

చంద్రుడిపై శాశ్వతంగా నిలిచిపోనున్న భారత చిహ్నాలు.

చంద్రయాన్ 3..విజయవంతం కావడంతో సాధించిన ఘనత.

చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనున్న ఇండియా గుర్తులు.
భారత జాతీయ చిహ్నం ఫోటో చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోతుంది. విక్రమ్ ల్యాండర్ తీసుకుని పోయిన రోవర్ యొక్క టైర్లు ఈ ముద్రను కలిగి ఉంటుంది. చంద్రుడిపై అడుగు పెట్టినప్పుడు ఈ ముద్ర అలానే ముద్రించబడింది. చంద్రునిపై గాలి ఉండదు కాబట్టి ఈ ముద్ర ఈ గుర్తులు ఈరోజు నుండి చంద్రుని ఉపరితలంపై శాశ్వతంగా ఉండిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *