చంద్రుడిపై శాశ్వతంగా నిలిచిపోనున్న భారత చిహ్నాలు.
చంద్రయాన్ 3..విజయవంతం కావడంతో సాధించిన ఘనత.
చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనున్న ఇండియా గుర్తులు.
భారత జాతీయ చిహ్నం ఫోటో చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోతుంది. విక్రమ్ ల్యాండర్ తీసుకుని పోయిన రోవర్ యొక్క టైర్లు ఈ ముద్రను కలిగి ఉంటుంది. చంద్రుడిపై అడుగు పెట్టినప్పుడు ఈ ముద్ర అలానే ముద్రించబడింది. చంద్రునిపై గాలి ఉండదు కాబట్టి ఈ ముద్ర ఈ గుర్తులు ఈరోజు నుండి చంద్రుని ఉపరితలంపై శాశ్వతంగా ఉండిపోతుంది.