Andhra PradeshGeneralLatestNewsTechnology

జయహో భారత్.. ఇస్రోకు జేజేలు.

చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ లాండింగ్ అయిన తొలి దేశంగా చరిత్రకెక్కిన భారత్.

చంద్రయాన్-3 ల్యాండింగ్ మిషన్ విజయవంతమైంది. నిన్న సాయంత్రం 5:44 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, చైనా, సోవియట్ తర్వాత చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *