Andhra PradeshGeneralLatestNews

షర్మిలను కడప ఎంపీగా చూడాలనేది వివేకా కోరిక: సునీత

Ys Sharmila: కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలను గెలిపించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత అభ్యర్థించారు. షర్మిలను కడప ఎంపీగా చూడాలన్నదే వివేకా చివరి కోరిక అని.. దాన్ని నెరవేర్చేందుకు సన్నద్ధమయ్యానని తెలిపారు. హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ఈ నెల 20వ తేదీన Ys Sharmila ఎంపీగా నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *